నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ను అందజేశారు.
గోలుగొండ మండలం, చీడిగుమ్మల గ్రామానికి చెందిన యెన్నేటి లోవ లావణ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నర్సీపట్నంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి వైద్య ఖర్చుల నిమిత్తం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఫార్సు మేరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 48,823 మంజూరు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం నుండి మంజూరైన CMRF ను చింతకాయల విజయ్ ఈరోజు స్వయంగా బాధితులకు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు వేణు గోపాల్, గోవిందు, తదితరులు పాల్గొన్నారు
అనారోగ్య బాధితులకు అండగా ప్రభుత్వం: సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీ అందజేసిన చింతకాయల విజయ్
Bureau
January 27, 2026 06:44 AM
30 views
Related News
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Mar 26
రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం
May 09
రేపు నర్సీపట్నంలో రాష్ట్రస్థాయి వర్క్షాప్
May 16
యువతకు క్రికెట్ కిట్ పంపిణీ
Jun 17
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026