బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

కేంద్ర సాయంతో ' ట్రామా  సెంటర్ల ' ఏర్పాటు 

Bureau February 21, 2026 05:06 AM 20 views
కేంద్ర సాయంతో ' ట్రామా  సెంటర్ల ' ఏర్పాటు 


 కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణాన్ని విలువైనదిగా భావిస్తుందని,ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సత్య  కుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆసుపత్రుల ఉన్నతీకరణపై సభ్యులు అడిగిన  ప్రశ్నలకు సమాధానమిస్తూ... ఆళ్లగడ్డ,వాయల్పాడు,కొవ్వూరు, కోవూరు ఆసుపత్రుల బెడ్ల సామర్థ్యాన్ని 50 నుండి 100కు పెంచాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```