కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణాన్ని విలువైనదిగా భావిస్తుందని,ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆసుపత్రుల ఉన్నతీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... ఆళ్లగడ్డ,వాయల్పాడు,కొవ్వూరు, కోవూరు ఆసుపత్రుల బెడ్ల సామర్థ్యాన్ని 50 నుండి 100కు పెంచాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర సాయంతో ' ట్రామా సెంటర్ల ' ఏర్పాటు
Bureau
February 21, 2026 05:06 AM
20 views
Related News
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Feb 24
పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం
May 14
జనసేన జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా ఆరణి మదన్
Jun 17
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026