బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

జనసేన జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా ఆరణి మదన్ 

Bureau June 17, 2026 05:37 AM 1 views
జనసేన జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా ఆరణి మదన్ 

జనసేన జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా ఆరణి మదన్ 

తిరుపతి

జనసేన పార్టీ జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా ఆరణి మదన్ ను పార్టీ అధిష్టానం నియమించింది. రాయలసీమ నుంచి జాయినింగ్స్ కమిటీ లో మదన్ తో పాటు డాక్టర్ హరిప్రసాద్, టీసీ వరుణ్ లకు అవకాశం కల్పించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడిగా పార్టీలో క్రియాశీలంగా పని చేస్తున్న మదన్ కు ప్రస్తుతం కీలకమైన జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా నియమించడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తనకు జాయినింగ్స్ కమిటీ లో అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ కు ఆరణి మదన్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంకు తటస్థులు, సామాజికవేత్తలు, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను ఆకర్షించేందుకు జాయినింగ్స్ కమిటీ పని చేస్తుందని ఆరణి మదన్ తెలిపారు. త్వరలో పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమిటీతో సమావేశం నిర్వహించి పార్టీలోకి ఇతరులను తీసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేస్తారని ఆయన చెప్పారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

21 Jul 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```