పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న పలువురు నాయకులు
ఎలమంచిలి న్యూస్
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మామిడి వాడ కొత్తూరు లో పైడితల్లి అమ్మవారి జాతర మరియు మెరుపులు సందర్భంగా ఎలమంచిలి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి కర్ణం ధర్మ శ్రీ మరియు అనకాపల్లి మాజీ ఎంపీ డాక్టర్ బి శెట్టి సత్యవతి డాక్టర్ విష్ణుమూర్తి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేద పండితులు ఆశీర్వాదం పొందారు అమ్మవారిని దర్శించుకుంటకు పలు గ్రామాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో భజనలు కచేరీలు నిర్వహించి ప్రజలు ఆనందభరతులయ్యారు కరణం ధర్మశ్రీ స్వగ్రామం కావున ఆయన పిలుపుమేరకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల కార్యకర్తలను నాయకులను మధ్యాహ్నం వారి గృహం వద్ద ఏర్పాటుచేసిన విందు భోజనానికి ప్రజలను కార్యకర్తలను నాయకులను అధిక సంఖ్యలో ఆహ్వానించారు ఈ సందర్భంగా రాంబిల్లి మండలం చిన్న కలవలపల్లి కార్యకర్తలతో అనకాపల్లి జిల్లా యూత్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జల్లి ఆదిరెడ్డి, ఉప్పలూరు కిరణ్, మాజీ జడ్పిటిసి సేనాపతి సంధ్యారాము బద్ధపు ఎర్రయ్య దొర బోదు గోవింద్ ఏబీఎన్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు