దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత ను వీఆర్వోల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె
శ్రీరామ్ మూర్తి, రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతల శంకరరావు గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. శంకరరావు మాట్లాడుతూ వీఆర్వోలు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను
గురించి రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ కు వివరించినట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వీఆర్వో సంఘం అధ్యక్షుడు శశిధర్, జిల్లా డివిజన్ అధ్యక్షుడు పెదబాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ చిననాయుడు, తదితరులు ఉన్నారు.
రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్
Bureau
January 23, 2026 08:51 AM
22 views
Related News
భూ అక్రమాలకు చెక్
Jan 02
భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం
Jan 04
గతంతో పోలిస్తే భారత్ పట్ల దిగ్గజ సంస్థలు ఆసక్తి : సీఎం చంద్రబాబు
Jan 23
*జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి*
Jan 25
సీతంపేట ఫస్ట్ ప్రైజ్ అనకాపల్లి టీం సొంతంకబడ్డీ
Jan 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
21 Jul 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026