దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
మండలంలోని తామరబ్బ పంచాయతీ శివారు బొడ్డపాడు లో వెలసియున్న మరిడిమాంబ తీర్థ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెదేపా పూర్వపు మండల అధ్యక్షుడు, రావికమతం, బుచ్చయ్యపేట పార్టీ పరిశీలకుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, రైవాడ జలాశయం ప్రాజెక్ట్ చైర్మన్ పోతల పాత్రునాయుడు, భాజపా మండల పార్టీ అధ్యక్షురాలు ఆవుగడ్డ సత్యవేణి నాయుడు అమ్మ, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు, జిల్లా మోనిటరింగ్ కమిటీ సభ్యుడు మొసలి పైడిరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతల నాయుడు, కొమర బాబురావు, తమడాన ప్రసాద్, రాము, రెడ్డి నాయుడు, తేడా చిన్నారావు, మొసలి తమ్మయ్య, తదితర నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రాత్రికి డాన్స్ బేబీ డాన్స్, పలు సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
వైభవంగా మరిడిమాంబ తీర్థ మహోత్సవం
Bureau
February 13, 2026 06:05 PM
14 views
Related News
పరిశుభ్రతను పాఠశాల స్థాయి నుండి అలవాటు చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీపూజ
Jan 25
ఐ టి డి ఏ పాడేరు లో ఘనంగా 77 వ గణతంత్ర వేడుక
Jan 27
ఆదివాసి నిరుద్యోగుల హక్కుల కోసం బి.టి.ఏ గళం
Jan 29
ఘనంగా ప్రారంభమైన అరకు మారథాన్ చాంపియన్స్
Feb 01
ప్రారంభం దశలోనే సికిల్ సెల్ అనీమియా ను గుర్తించాలి : జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
Feb 04
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026